Wednesday, March 18, 2015

గాయత్రి మంత్ర మహిమ

గాయత్రి  మంత్ర మహిమ

------------------------------------------
ఓం భూర్బు వస్సువః
ఓం  తత్స  వితు ర్వరేణ్యం
భర్గో  దేవస్య ధీమహి
ధియో  యోనః  ప్రచోదయాత్

ఇది  గాయత్రి  దివ్య మహా మంత్రం . ఈ  గాయత్రి  మహా మంత్రంలో  ఇరవై  నాలుగు  దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా  ఉంటుంది . ఈ  ఇరవై  నాలుగు  గాయత్రి మూర్తులను చతుర్వింశతి  గాయత్రి  అని పేరు . ఈ ఇరవై నాలుగు  మూల మైన గాయత్రీ  మంత్రాన్ని  జపిస్తే కీర్తి , దివ్య తేజస్సు , సకల సంపదలు  , శుభాలు  కలుగుతాయి

1. తత్ = విఘ్నేశ్వరుదు
2. స = నరసింహ స్వామి
3. వి = శ్రీ మహా  విష్ణువు
4. తు = శివుడు
5. వ = శ్రీ  కృష్ణుడు
6. రే = రాధ  దేవి
7. ణ్యం = శ్రీ లక్ష్మి
8.  భ = అగ్ని దేవుడు
9. ర్గః = ఇంద్రుడు
10.  దే = సరస్వతి  దేవి
11.  వ= దుర్గా  దేవి
12. స్వ = ఆంజ నేయ స్వామి
13. ధీ = భూదేవి
14. మ = సూర్య భగవానుడు
15. హి = శ్రీ రాముడు
16. థి  = సీతా  దేవి
17. యో = చంద్రుడు
18. యో =యముడు
19. న = బ్రహ్మ
20. ప్ర = వరుణుడు
21. చో  = శ్రీ మన్నారాయణుడు
22. ద = హయగ్రీవుడు
23. యా = హంస దేవత
24. త్ = తులసి మాత 

No comments:

Post a Comment